Friday 23 January 2015

''బేబీ''ని అక్కడ బ్యాన్ చేశారు

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'బేబీ'. ఈ రోజు ప్రపంచ వ్యావ్తంగా విడుదలైయింది. అయితే, ఈ చిత్రాన్ని పాకిస్థాన్ లో బ్యాన్ చేశారు. ఇండియన్ మిలటరీ-టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రమిది. దీనిపై పాక్ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. ఈ చిత్రంలో ముస్లిింలను దుర్మార్గులుగా చిత్రీకరించారని, నెగెటివ్ క్యారెక్టర్లకు ముస్లిం పేర్లే పెట్టారనే కారణం చూపుతూ చిత్రంపై బ్యాన్ విధించింది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి, తాప్సీ , అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలు పోషించారు.

Blog Archive