Tuesday 13 January 2015

మీలో ఎవరు కోటీశ్వరుడు లో నందమూరి హీరో

నాగార్జున టీవీ షో మీలో ఎవరు కోటీశ్వరుడు లో ఒక పెద్ద హిట్ కొడుతుంది.ఈ షో కి చిరంజీవి,అమల అక్కినేని,విద్య బాలన్.కాజల్,ఛార్మి,మంచు లక్ష్మి గెస్ట్స్ గా రావడం తో అత్యంత టిఆర్పీ రేటింగ్స్ నమోదు చేసుకుంది.

ఇప్పుడు ఈ షో కి నందమూరి ఫ్యామిలీ నుండి కళ్యాణ్ రామ్ రాబోతున్నారు.కళ్యాణ్ రామ్ ఒక్కరే కాదు ,కళ్యాణ్ బ్రదర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫోన్ ద్వారా ఇందులో పాల్గొంటున్నారు.ఈ షో ద్వారా నాగార్జున కళ్యాణ్ తో మంచి అనుభూతుల్ని పంచుకున్నారు.
కళ్యాణ్ రామ్ ‘పటాస్’ సినిమా జనవరి 23 న రిలీజ్ కోసం ఎహురు చూస్తున్నారు.ఈ గేమ్ షో అత్యంత అధిక టిఆర్పీ రేటింగ్స్ నమోదు చేసుకోబోతుంది.

Blog Archive