Posts

విజేత జగన్ !

అవినీతి విజేతలు 1.ఉత్తమ బలహీనమంత్రి ..-> రోశయ్య 2.ఉత్తమ విహారయాత్ర 1...->జగన్(ఓదార్పుయాత్ర). 2..->చిరంజీవి(ప్రజాచైతన్య యాత్ర) 3...->కె.సి.ఆర్.(తెలంగాణా జాగ్రుతి యాత్ర) 3.ఉత్తమ అవినీతి. 1...->యై.యస్.జగన్ (3 1/2 సంవత్సరాలు+45 కోట్లు=3,583 కోట్లు) 2...-> ఎమ్మార్ ఎంజిఎఫ్. 3...->సురేష్ కల్మాడి(కామన్వెల్త్ క్రీడలు2010) . 3.ఉత్తమ చెత్త మీడియా 1...->సాక్షి. 2..->ఎన్ టీ.వీ. 3..->టీ.వీ.5 .

మీకు తెలుసా!

మీకు తెలుసా! ఈప్రపంచంలో అత్యంత పేదవాడెవరో, మీకు తెలుసా! గత ఏడాది బాగా నష్టపోయిన కంపనీల గురించి, మీకు తెలుసా! పోనీ గత ఏడాది దివాలా తీసిన 500 ప్రముఖ సంస్థల గురించి, మీకు తెలుసా! ఎంత బాగా కష్టపడినా విజయం సాధించలేని మనుషుల గురించి, మీకు తెలుసా! ఎంత అరచి గీపెట్టినా ఫలితం సాధించలేని ఉద్యమాల గురించి, మీకు తెలుసా! బ్రతకటానికి ఏమాత్రం అనువుగా లేని దేశాలగురించి, మీకు తెలుసా! చావు తప్ప వేరే దారి చూపించలేకపోతున్న వృత్తుల గురించి, మీకు తెలుసా! ఏ మాత్రం తెలివి సంపాదించలేకపోతున్న చదువులగురించి? ఎవేవీ పట్టని ఓ ఇంగ్లీష్ మాగజిన్ ప్రపంచంలోని 'అత్యంత శక్తివంతులైన వ్యక్తుల జాబితా' ను ఇటీవల విడుదల చేసి తనేదో ఘనత సాధించినట్టు గొప్పలు చెప్పుకుంది. ఇలాంటి జాబితాలను విడుదల చేసి మిగతావాళ్ళను అవమానించడం అవసరమా? ఈ ప్రపంచంలోని అత్యంత పేదవాళ్ళ జాబితాను కూడా విడుదల చేసి అప్పుడుచాటుకుంటే బాగుంటుంది వారి ఘనత.

పాజిటివ్ వైరాగ్యం!

కోపమొచ్చినప్పుడల్లా అంకెలు లెక్కపెట్టీ పెట్టీ విసుగొచ్చేసింది ఆయనకు. పళ్ళు నూరాలనిపించినపుడల్లా పళ్ళు కనపడేలా నవ్వీ నవ్వీ అలసిపోయాడాయన. ఆవేశాన్ని అనచుకోవాల్సొచ్చినపుడల్లా..శ్వాస మీద ధ్యాస పెట్టీ పెట్టీ ఊపిరి పీల్చుకోవడం మీదే విరక్తి వచ్చేసిందిఆయనకు. వెధవ జీవితం.కోపం మంచిది కాదట.ఏడుపు,ధుఖం మనిషికి ఉండాల్సిన లక్షణాలే కావట.నిరాశను గుండు గుత్తగాఅంగారక గ్రహానికి ఎగుమతి చేయాలట.దేనిమీద విరక్తి కలిగినా విజేతల జీవితాల గురించి చదవాలంట.గడ్డిపోచనుండిధైర్యాన్నీ,గబ్బిలం నుండి తలక్రిందులుగా వేలాడె విద్యను….ఇలా ఏవేవో నేర్చుకోవాలట.పాజిటివ్ ఆలోచనల్నిఎండార్ఫిన్లుగా మార్చుకొని బతకాలట..ఊహు..!తనకోపము తన ఇష్టం అనుకున్నాడాయన.కానీ,తన కోపమే తనశత్రువని మరచిపోలేదాయన. ఆలోచించగా చించగా ఆయనకు ఒక ఉపాయం తోచింది. ఓ డ్రామా దుస్తుల కంపనీకి వెళ్ళి సెకండ్ హాండ్ దుస్తులను కొని ఇంటికి పట్టికెళ్ళాడు. మర్నాటినుంచి చీటికీ మాటికీ తలుపులు బిడాయించుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా పేపర్లుచదివినప్పుడు,వార్తల్ని చూసినపుడు లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు.రాజశేఖరరెడ్డి మీద కోపం వచ్చినపుడుచంద్రబాబులా,చంద్రబాబు మేద కోపం వచ్...

పాజిటివ్ వైరాగ్యం!

కోపమొచ్చినప్పుడల్లా అంకెలు లెక్కపెట్టీ పెట్టీ విసుగొచ్చేసింది ఆయనకు. పళ్ళు నూరాలనిపించినపుడల్లా పళ్ళు కనపడేలా నవ్వీ నవ్వీ అలసిపోయాడాయన. ఆవేశాన్ని అనచుకోవాల్సొచ్చినపుడల్లా..శ్వాస మీద ధ్యాస పెట్టీ పెట్టీ ఊపిరి పీల్చుకోవడం మీదే విరక్తి వచ్చేసిందిఆయనకు. వెధవ జీవితం.కోపం మంచిది కాదట.ఏడుపు,ధుఖం మనిషికి ఉండాల్సిన లక్షణాలే కావట.నిరాశను గుండు గుత్తగాఅంగారక గ్రహానికి ఎగుమతి చేయాలట.దేనిమీద విరక్తి కలిగినా విజేతల జీవితాల గురించి చదవాలంట.గడ్డిపోచనుండిధైర్యాన్నీ,గబ్బిలం నుండి తలక్రిందులుగా వేలాడె విద్యను….ఇలా ఏవేవో నేర్చుకోవాలట.పాజిటివ్ ఆలోచనల్నిఎండార్ఫిన్లుగా మార్చుకొని బతకాలట..ఊహు..!తనకోపము తన ఇష్టం అనుకున్నాడాయన.కానీ,తన కోపమే తనశత్రువని మరచిపోలేదాయన. ఆలోచించగా చించగా ఆయనకు ఒక ఉపాయం తోచింది. ఓ డ్రామా దుస్తుల కంపనీకి వెళ్ళి సెకండ్ హాండ్ దుస్తులను కొని ఇంటికి పట్టికెళ్ళాడు. మర్నాటినుంచి చీటికీ మాటికీ తలుపులు బిడాయించుకోవడం మొదలుపెట్టాడు.ముఖ్యంగా పేపర్లుచదివినప్పుడు,వార్తల్ని చూసినపుడు లేచి లోపలికి వెళ్ళిపోయేవాడు.రాజశేఖరరెడ్డి మీద కోపం వచ్చినపుడుచంద్రబాబులా,చంద్రబాబు మేద కోపం వచ్చినపుడు రాజశేఖర...

సత్యమా…సాహసమా!

త్రూత్ ఆర్ డేర్ అని ఇంగ్లీషువాళ్ళు ఆడుకొనే ఆట ఒకటి ఉంది.పిల్లలు,పెద్దలు అందరూ ఆడుతారు దీన్ని. ఐదుమంది పదిమంది ఎందరైనా ఆడొచ్చు.ప్రతి ఒక్కరికీ చాన్స్ ఉంటుంది.ఎవరి వంతు వస్తే వాళ్ళను సత్యమా సాహసమా అని అడుగుతారు.సత్యమని చెపితే వాళ్ళు జవాబు చెప్పడానికి ఇబ్బందిపడే ప్రశ్న ఏదో అడుగుతారు.నిజమే చెప్పాలి,లేదా నిజంలా ద్వనించే జవాబు చెప్పలి.ఒకవేళ ప్రశ్న వద్దనుకొంటే ఏదో ఒక సాహసం చేసి చూపాలి.మొదటిది త్రూత్,రెండోది డేర్ అన్నమాట. ఏ ఆటను మనం కాస్త సీరియస్ గా ఆడుకొన్నామనుకోండి. ఉదాహరనకు నిజం నిప్పులాంటిదని ఎందుకు అంటారు?గాలిలాంటిదనో,వానలాంటిదనో,మెరుపులాంటిదనో,ఉరుములాంటిదనో ఎందుకు అనరు?పోనీ ప్రాస కోసం అంటారనుకొంటే నీళ్ళ లాంటిదనొచ్చుగా.వర్షంలా భూమ్మేద పడినపుడు ఒకలా,నదిలో చేరి ప్రవహించినపుడు ఒకలా,చెరువులో నిలిచిపోయినపుడు ఒకలా,మురికిగుంటలో నిలవున్నపుడు ఒకలా,ఆకులనుంచి బొట్లు బొట్లుగా పడినపుడు ఒకలా కనపడుతుందని దానికి ఎన్ని విశేషనాలు జోడించే అవకాశం ఉంది.! నిజం నిప్పులా ఉంటుందనటంలో ఇంకో అస్పష్టత ఉంది. ఇలాంటి ప్రశ్న ఎవరైనా అడిగితే ఏమని జవాబు చెప్పలి? సత్యం మాట్లాడి చరిత్రకెక్కినవాళ్ళు దేశంలో ఇద్దరే ఇద్దరు ఎందుకు...

తెలుగునూ మింగేస్తున్న రాజకీయం

ఆత్మాభిమానం , గౌరవం - ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు , ఎవరికి వారే వాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి . వ్యక్తికే కాదు ఓ జాతికీ వర్తిస్తుంది ఆ స్పూర్తి . దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు. రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది. దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు...

తెలుగునూ మింగేస్తున్న రాజకీయం

ఆత్మాభిమానం,గౌరవం- ఇవి వేరెవరో వచ్చి రక్షించేవి కాదు,ఎవరికి వారేవాటిని కాపాడుకోవాలని ప్రబోదించారు మహాత్మాగాంధి.వ్యక్తికే కాదు ఓజాతికీ వర్తిస్తుంది ఆ స్పూర్తి. దాదాపు 30 ఏళ్ళ నాడు అప్పటి ప్రధాని కొడుకుగా మన రాష్ట్ర పర్యటనకువచ్చి మన ముఖ్యమంత్రిని అవమానించిన రాజివ్ ఉదంతం తెలుగువాళ్ళింకా మరువలేదు.నాటి ఘటననుమర్చిపోయిన కొందరు నేతలు సోనియాను ప్రసన్నం చేసుకునేందుకు రాజివ్ నామ జపంతో తరించిపోతున్నారు.అమ్మదయ ఊంటే తప్ప రాజకీయంగా మెతుకూ,బ్రతుకూ ఉండదని దిగాలు పడే కొందరు నేతలు ఇప్పటికే రాష్ట్రంలోనిపతకాలన్నింటికీ రాజివ్,ఇందిర పేర్లు తగిలించేశారు. రెండేళ్ళక్రితం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ముందు తెలుగుకు ప్రాచీన బాషా హోదా కల్పిస్తూ కేంద్రం నిర్నయంప్రకటించినపుడు అదంత తమ గొప్పేనని మన రాష్ట్ర ప్రభుత్వం టాం..టాం..వేసుకుంది.మన రాష్ట్రంలోని ఏకైకఅంతర్జాతీయ విమానాశ్రయానికి మన తెలుగు వారి పేరు పెట్తడానికి నిరాకరించి రాజివ్ భజనతో తరించిన ప్రభుత్వంఆత్మాభిమానం తమకు ఏ కోశానాలేదని ఎప్పుడో చాటుకుంది. దేశ సేవలో తరించిన తెలుగువారెవరూ లేరన్నట్టుగా పధకాలన్నింటికీ రాజివ్,ఇందిర ల పేర్లు పెట్టడం మన ప్రభుత్వపనితనాని...